Hyderabad: భార్యను చంపి ముక్కలుగా కోసి, కుక్కర్లో ఉడకబెట్టి, చెరువులో పారేసిన భర్త
రంగారెడ్డి జిల్లా మీర్పేటలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపి మృతదేహాన్ని మక్కలు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత కుక్కర్లో వేసి ఊడికించాడు. ఆ తర్వాత వాటిని చెరువులో పడేశాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.