Raksha Bandhan : భర్తకు భార్య రాఖీ కట్టొచ్చా? పురాణాలు ఏం చెబుతున్నాయంటే?
రక్షాబంధన్ అనేది కేవలం అన్నదమ్ముల ప్రేమను మాత్రమే సూచించేది కాదు. భార్య భర్తకు కూడా రాఖీని కట్టవచ్చు. పురాణాలలో శచీదేవి భర్తకు కట్టిన రక్ష దేవేంద్రుడిని యుద్ధంలో గెలిపించిందని చెబుతారు. అలా తోబుట్టువులు, ప్రేమించిన వారు విజయం దిశగా అడుగులు వేయాలని రక్షను కడతారు.
Relationship : భర్త నల్లగా ఉన్నాడని చెప్పి.. ఈ వగలాడి ఏం చేసిందంటే..
భర్త నల్లగా ఉన్నాడని చెప్పి.. నెలల పసికూనను వదిలిపెట్టి బాయ్ ఫ్రెండ్ తో పారిపోయింది ఓ వయ్యారి. మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆమె భర్త తన బిడ్డతో కలిసి గ్వాలియర్ డీఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో తనకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశాడు.
Social Media: భార్యల సోషల్ మీడియా అకౌంట్లపై భర్తల పెత్తనం.. హైకోర్టు కీలక తీర్పు!
భార్యల సోషల్ మీడియా అకౌంట్లపై భర్తలు పెత్తనం చెలాయించడం క్రూరత్వంతో సమానమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఓ విడాకుల కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం జీవిత భాగస్వామి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడకుండా చేయడాన్ని తప్పుపట్టింది.
Married Life: పెళ్లైన తర్వాత ప్రేమ తగ్గకుండా ఉండాలంటే ఈ రూల్స్ ఫాలో అవ్వండి!
పెళ్లి అనేది ఒక అందమైన బంధం.దంపతులకు మొదటి రోజుల్లో వైవాహిక బంధం చాలా అందంగా, ఉత్సాహంగా ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గిపోవచ్చు.అయితే మ్యారీడ్ లైఫ్లో లవ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే, కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుందాం.
Bengaluru : కారు పార్కింగ్ కోసం భార్యభర్తలను చితకబాదిన పొరుగింటి వారు!
బెంగళూరులో ఓ వ్యక్తి తన కారును అపార్ట్ మెంట్ ముందు ఖాళీ ప్రదేశంలో పార్క్ చేశాడు. దానిని చూసిన పొరుగింటి వారు ఆ కారును అక్కడి నుంచి తీయాలని వారితో వాగ్వాదానికి డమే కాకుండా వారిని చితకబాదారు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది..
సీన్ రివర్స్.. జీన్స్ వేసుకోవాలని అత్త.. చీరనే కడతానని కోడలు ఫైటింగ్..!
ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాలో అత్తాకోడళ్ల మధ్య విచిత్ర పంచాయితీ జరిగింది. జీన్సే ధరించాలని అత్త పట్టుబడితే.. కోడలు మాత్రం చీరనే కడుతానంటూ తెగేసి చెప్పింది. ఈ పంచాయితీ కాస్తా ముదిరి పోలీస్ స్టేషన్కు చేరింది.
ఆమెకు 30.. అతనికి 26.. కట్ చేస్తే అడవిలో మరో వ్యక్తి మృతదేహం.. సినిమాను మించిన ట్విస్ట్లు..
ఉత్తర ప్రదేశ్ లో దారుణం వెలుగు చూసింది. తనకంటే చిన్నవాడైన యువకుడితో అక్రమం సంబంధం పెట్టుకున్న మహిళ.. తన భర్తను ప్రియుడిలో కలిసి చంపించింది. ఈ దారుణం యూపీలో సోన్ భద్ర జిల్లాలో వెలుగు చూసింది. భర్తను చంపేసి.. మృతదేహాన్ని అడవిలో పడేసింది.