Pawan Kalyan Powerful Speech On International Yoga Day | యోగా గురించి పవన్ కళ్యాణ్ | PM Modi | RTV
ప్రధాని మోడీ జూన్ 20న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకొని రాత్రికి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. జూన్ 21న ఉదయం 6.30 నుంచి 7.45 వరకు విశాఖ RKబీచ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు.
సింహాచలం గోడి కూలి 8 మంది స్పాట్లోనే మృతి చెందారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.3 లక్షలు, బాధిత కుటుంబ సభ్యులకు దేవదాయ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.