/rtv/media/media_files/2025/11/04/vizag-2025-11-04-06-40-29.jpg)
విశాఖపట్నంలో స్వల్ప భూకంపం సంభవించింది. 2025 నవంబర్ 04వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4.16 నుంచి 4.20 గంటల మధ్య గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలీ, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం, తదితర ప్రాంతాలలో కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి. అకస్మాత్తుగా సంభవించిన భూకంపం కారణంగా ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. భూకంప తీవ్రత వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : కలవరపెట్టిన బస్సు ప్రమాదాలు..తెల్లవారుజామునే...
Earthquake In Visakhapatnam
ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్ విశాఖపట్నం లో ఉదయం 4.15 నుండీ 4.20 లోపు కొన్ని సెకండ్స్ పాటు భూమి కంపించింది.. నాలుగు సెకండ్లు "భూకంపం" సంభవించినట్లు పలు ప్రాంతాల్లో సమాచారం.. officially yet to confirm waiting.. మీ వర్మ, జర్నలిస్ట్ pic.twitter.com/0QAt2tVkE4
— journalist Dr Varma.MRN (@journlistvarma) November 3, 2025
Also Read : ఏపీలో మరో ఘోర బస్సు ప్రమాదం..
 Follow Us