Banana Art: రూ.30 అరటిపండు రూ.52 కోట్లకు అమ్ముడుపోయింది.. ఎక్కడంటే?
అమెరికాలోని న్యూయార్క్లో సోదబీస్ వేలం సంస్థ నిర్వహించిన వేలంలో బనానా ఆర్ట్ వర్క్ రూ.52 కోట్లు పలికింది. చైనాకు చెందిన వ్యాపారవేత్త జస్టిన్ సున్ రూ.52 కోట్లకు దాన్ని సొంతం చేసుకున్నారు. ఈ బనానాను అదేరోజు రూ.30 కొని మ్యూజియంలో గోడకు అతికించారు.