AP Crime: కూతురు ప్రేమ వివాహం.. పెళ్లి చేసిన వ్యక్తిని చంపేందుకు భారీ సుపారి!
కూతురికి ప్రేమ విహహం జరిపించిన వ్యక్తిని చంపేందుకు లక్ష రూపాయల సుపారీ ఇచ్చిన ఘటన ఏపీ నందిగామలో చోటుచేసుకుంది. వీర్రాజు, రమ్యశ్రీల పెళ్లి చేసిన గోపిని హత్యచేసేందుకు రమ్య తండ్రి నరసింహారావు గ్యాంగు ఏర్పాటు చేశాడు. పోలీసులు ముందస్తు సమాచారంతో పట్టుకున్నారు.