Fire Accident: : తిరుపతి-తిరువూరు బస్సు అగ్నికి ఆహుతి..20 మంది ప్రయాణికులు!
ఏపీలో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి తిరువూరు వస్తున్న ఆర్టీసీ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగింది.ఆ సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు
Sankranthi: మొదలైన సంక్రాంతి సందడి.. హైదరాబాద్- విజయవాడ రహదారిపై రద్దీ..
సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. నగరంలో ఉండే ప్రజలు సొంతూర్లకు బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తీవ్ర రద్దీ నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
న్యూ ఇయర్ వేడుకల్లో జబర్దస్త్ టీమ్ | Jabardasth Team in Vijayawada New Year celebrations | RTV
రామ్ చరణ్ రికార్డు.. || Ram Charan India's Biggest Cutout In Vijayawada || Game Changer || RTV
Viajyawada: డిసెంబర్లోనే తాటి ముంజలు, మామిడి పండ్లు..ఏపీలో విచిత్రం!
వేసవి కాలంలో రావాల్సిన తాటి ముంజలు, మామిడి పండ్లు మూడు నెలలు ముందే అందుబాటులోకి వచ్చాయి. ఏపీలో తాటి ముంజలు, మామిడి పండ్లను రోడ్ల పక్కన విక్రయిస్తున్నారు. విజయవాడలోని రోడ్ల పక్కన ఈ ఆసక్తికర సన్నివేశం కనిపిస్తోంది.
రాష్ట్రంలో తొలి కంటైనర్ ఆసుపత్రి ప్రారంభం..105 రకాల మందులు!
రాష్ట్రంలోని గిరిజన ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. విజయనగరం కరడవలసలో తొలి కంటైనర్ ఆసుపత్రిని ప్రారంభించిన ఆమె డోలీ మోతలకు స్వస్తి పలికబోతున్నట్లు చెప్పారు. 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయన్నారు.
వరద సమయంలో ఎన్డీఏ పనితీరు బావుంది! | Kesineni Chinni MP | Vijayawada | RTV
Accident: కుక్కల భయంతో రైలు కిందపడి చనిపోయిన 80 గొర్రెలు!
ఏపీ విజయవాడలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుక్కల భయంతో రైల్వే ట్రాక్ పైకి పరిగెత్తిన 80 గొర్రెలను భీమసింగి వద్ద ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఢీ కొట్టింది. అన్నీ అక్కడికక్కడే మరణించాయి. దీంతో తమను ఆదుకోవాలంటూ రైతులు అధికారులను వేడుకుంటున్నారు.