BIG BREAKING: వరదల్లో కొట్టుకుపోయిన ఆర్మీ క్యాంప్.. 10 మంది జవాన్లు మృతి?
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో క్లౌడ్ బరస్ట్ వల్ల ధరాలీ గ్రామం మొత్తం కొట్టుకునిపోయింది. ఈ గ్రామంలో వేసిన ఆర్మీ బేస్ క్యాంప్ కొట్టుకుని పోవడంతో పాటు ఇక్కడ ఉన్న 10 మంది జవాన్లు గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి