UP Crime : వరకట్నం కోసం బరితెగించారు... బలవంతంగా యాసిడ్ తాగించి!
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులకు మరో ఇల్లాలు బలి అయిపోయింది. వరకట్నం వేధింపులకు గురైన ఓ వివాహితకు ఆమె అత్తింటివారు బలవంతంగా యాసిడ్ తాగించారు.
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులకు మరో ఇల్లాలు బలి అయిపోయింది. వరకట్నం వేధింపులకు గురైన ఓ వివాహితకు ఆమె అత్తింటివారు బలవంతంగా యాసిడ్ తాగించారు.
77 లక్షల కట్నం తీసుకొని భార్యను శారీరకంగా, మానసికంగా హింసించాడు ఓ భర్త. నోరా ఫతేహీలా శరీరాకృతి కావాలంటూ, బలవంతంగా అబార్షన్ పిల్ ఇచ్చి గర్భస్రావానికి కారణమయ్యాడు. దీంతో భర్త, అత్తింటివారిపై భార్య కేసు పెట్టింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉత్తర్ప్రదేశ్ ఔరయా జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. రక్షాబంధన్ రోజే చెల్లి వరుసైన బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశాడో కామాంధుడు. బాలికతో ఉదయం రాఖీ కట్టించుకుని, రాత్రి మద్యంమత్తులో అత్యాచారం చేసి హతమార్చాడు.
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. 22ఏళ్ల దివ్యాంగురాలిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బైక్లపై వెంటాడి, ఎత్తుకెళ్లి మరీ నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు కుటుంబాలను వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు తిరిగి వచ్చి పెళ్లి చేసుకున్నామని, కలిసి జీవించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించి వారి నిర్ణయాన్ని మార్చుకోవడానికి నిరాకరించారు.
తన తల్లిని కొట్టాడనే కోపంతో ఓ యువకుడు అతన్ని వెతికి మరి హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో చోటుచేసుకుంది. లక్నోలోని ఇందిరా నగర్లో 22 ఏళ్ల కొబ్బరి నీళ్లు అమ్మే వ్యక్తిని కొట్టి చంపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.