INDIA-PAK WAR: త్రివిధ దళాలతో రక్షణ మంత్రి అత్యవసర భేటీ!
భారత్-పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. త్రివిధ దళాల చీఫ్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో భద్రతా దృష్ట్యా పరిస్థితులను అంచనా వేయడానికి ఏర్పాటు చేశారు.