బడ్జెట్ పై ప్రతిపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయి: కిరణ్ రిజిజు!
బడ్జెట్ పై కొందరు ప్రతిపక్ష నాయకులు కావాలనే రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రజల సమస్యలపై మాట్లాడకుండా బడ్జెట్ పై రాజకీయాలు చేస్తున్నారని ఇది మంచిది కాదని ఆయన హితవు పలికారు.ప్రతిపక్షాలు అర్థం చేసుకోకపోతే ప్రజలే శిక్షిస్తారన్నారని రిజిజు అన్నారు.