Ukraine: భారత్లో జెలెన్స్కీ పర్యటన..
ఉక్రెయిన్ అధ్యక్షుడు ఈ ఏడాది చివరలో భారత్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ రాయబారే కన్ఫామ్ చేశారు. అయితే ఇంకా పర్యటన తేదీలు మాత్రం ఖరారు కాలేదని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు జెలెన్స్కీ ఇక్కడకు రానున్నారు.