America-Trump: అమెరికా విద్యాశాఖ మూసివేత..కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. దేశ విద్యాశాఖను మూసివేయాలని విద్యామంత్రి లిండా మెక్మోహన్ను ఆదేశించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. దేశ విద్యాశాఖను మూసివేయాలని విద్యామంత్రి లిండా మెక్మోహన్ను ఆదేశించారు.
అక్రమ వలసదారుల కోసం అమెరికా ప్రభుత్వం కొత్త యాప్ తీసుకుని వచ్చింది. CBP హోమ్ యాప్ ను ఉపయోగించి స్వచ్ఛందంగా వారి దేశాలకు వాళ్ళు వెళ్ళవచ్చని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అలా వెళితే తరువాత మళ్ళీ ఎప్పుడైనా లీగల్ గా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.
1963లో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్.ఎఫ్ కెనడీ హత్య మిస్టరీగానే ఉండిపోయింది. తాజాగా ట్రంప్ సర్కార్ విడుదల చేసిన రహస్య పత్రాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో కెనడీ హత్యకు సంబంధించి సీఐఏ పాత్రకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి.
ఏడాది చివర్లో కెనడాలో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచినా తనకు పట్టింపు లేదని..లిబరల్స్ గెలిచినా తాను పట్టించుకోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.సంప్రదాయవాదుల కంటే ఉదారవాదులను డీల్ చేయడమే తనకు ఇష్టమని పేర్కొన్నారు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే వేలాది మంది ఉద్యోగుల పై వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎఫెక్ట్ అక్కడి శాస్త్రవేత్తలు, పరిశోధకుల పై పడింది.నిధుల కోతల్లో భాగంగా వందలమంది శాస్త్రవేత్తలు, పరిశోధకులను తొలగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తన చివరి రోజుల్లో అనేక మంది నేరస్థులకు క్షమాభిక్ష ప్రసాదించారుతాజాగా ట్రంప్ దీనిపై స్పందించారు. బైడెన్ చేసిన ఈ క్షమాభిక్షలు చెల్లవని ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ఓ షాకింగ్ విషయం తెలిపారు.
అమెరికా హౌతీలను లక్ష్యంగా చేసుకొని సైనిక చర్యకు దిగింది. యెమెన్ రాజధాని అయిన సనాతో పాటు సదా, అల్ బైదా, రాడాలే ప్రాంతాలపై దాడులు చేశాయి. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 31 మందికి పైగా మృతి చెందారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ట్రంప్ను ప్రశ్నలు అడుగుతుండగా ఓ రిపోర్టర్ చేతిలో ఉన్న మైక్ ఆయన ముఖానికి తగిలింది. దీంతో ట్రంప్ ఆ రిపోర్టర్ వైపు సీరియస్గా చూశారు.
ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలు ఆపదలో ఉన్నాయని, వారిని రక్షించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్కు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా పుతిన్తో ఫలప్రదమైన చర్చలు జరిపినట్లు వెల్లడించారు.