Maharashtra: మహారాష్ట్రలో భారీ ప్రమాదం.. లారీని ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన రైలు

మహారాష్ట్రలో భారీ రైలు ప్రమాదం జరిగింది. ఈ భుసావల్, బద్నేరా సెక్షన్ల మధ్య బోద్వాడ్ రైల్వే స్టేషన్ దగ్గర ముంబై-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో లారీ డ్రైవర్‌కి లేదా ఇతర ప్రయాణికులకు గానీ ఎలాంటి గాయాలు కాలేదు.

New Update
Maharastra Train Accident

Maharashtra Train Accident Photograph: (Maharastra Train Accident)

మహారాష్ట్రలో భారీ రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. భుసావల్ డివిజన్‌లో రైలు ప్రమాదం జరిగింది. ఈ భుసావల్, బద్నేరా సెక్షన్ల మధ్య బోద్వాడ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉదయం సమయంలో లారీ ముంబై-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. రైల్వే క్రాసింగ్‌ను దాటుతున్న సమయంలో రైలును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో లారీ డ్రైవర్‌కి లేదా ఇతర ప్రయాణికులకు గానీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశి వారు అతిగా మాట్లాడకుండా ఉంటే బెటర్‌!

ఇది కూడా చూడండి: హరిహర వీరమల్లు మరోసారి వాయిదా.. ప్రకటించిన మేకర్స్ !

ఇది కూడా చూడండి: Relation Tips: భయ్యా ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారో.. రోజూ నరకమే

రైల్వే క్రాసింగ్ దగ్గర దాటుతూ..

ఈ ప్రమాదంలో లారీ మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. అదృష్టవశాత్తు ఎవరికీ కూడా ఎలాంటి హాని జరగలేదు. రైల్వే క్రాసింగ్ దగ్గర లారీ రోడ్డు దాటుతూ రైలును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Russia-Trump: ఒప్పందం పై పుతిన్‌ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు