Tollywood: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో.. నెట్టింట ఫొటోలు వైరల్!
'కేరింత' మూవీ ఫేమ్ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. భావన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇక్కడ చూసేయండి.
'కేరింత' మూవీ ఫేమ్ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. భావన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇక్కడ చూసేయండి.
తెలుగు సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా సమ్మె చేస్తున్న టాలీవుడ్ వర్కర్స్ రేపటి నుంచి తమ సమ్మెను మరింత ఉదృతం చేయనున్నారు. ఈ రోజు నిర్మాతలతో చర్చలు విఫలమయ్యాయి. దీనితో సమ్మెను మరింత తీవ్రం చేయనున్నట్టు కార్మిక ఫెడరేషన్ ప్రకటించింది.
తాజాగా మేకర్స్ మూవీ ప్రమోషన్ లో భాగంగా మాస్ సాంగ్ రిలీజ్ చేశారు. ఓలే.. ఓలే అనే పాటను విడుదల చేయగా.. ఈ పాట లిరిక్స్ మరి దారుణంగా ఉన్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
టాలీవుడ్ లో 30 శాతం వేతనాలు పెంచేదాకా సినీ కార్మికులు ఎవరూ షూటింగ్స్ కి వెళ్ళొద్దని ఫిలిం ఫెడరేషన్ చెప్పడంతో షూటింగ్స్ నిలిచిపోయాయి. సడెన్గా షూటింగ్స్ ఆపేయడంపై చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేశారు.రెండ్రోజుల్లో సమస్యను పరిష్కరించాలని నిర్మాతలకు సూచించారు.
తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. వేతనాలు 30% పెంచితేనే షూటింగ్స్లో పాల్గొంటామని ఫెడరేషన్ వెల్లడించింది. పెంచిన వేతనాలు ఏరోజు ఆరోజు ఇవ్వాలని డిమాండ్ చేసింది.
లవర్ బాయ్, ఫ్యామిలీ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న నవీన్ ట్రెండ్కు తగ్గట్లుగా కథలను ఎంచుకోలేకపోయారు. ఆయన నటించిన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి బాక్సాఫీస్ వద్ద విఫలం కావడంతో, దర్శకులు, నిర్మాతలు ఆయనకు అవకాశాలు ఇవ్వడం తగ్గించేశారు.
పూణేకు చెందిన ఈ బ్యూటీ మాస్ మహారాజ్ రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించింది. దర్శకుడు హరీష్ శంకర్ ఆమె లుక్స్, నటనతో ఈ చిత్రానికి ఎంపిక చేశారు.
అయితే సినిమాలోని VFX షాట్స్ విషయంలో అభిమానులు, ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో చిత్ర యూనిట్ తాజాగా ఈ విషయంలో మార్పులు చేసింది. అభిమానుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను పరిగణనలోకి తీసుకున్న చిత్ర బృందం అలాంటి కొన్ని సన్నివేశాలను తొలగించింది.
కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం జై చిరంజీవ. ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథ, మాటలు అందించారు. చిరంజీవి సరసన సమీరా రెడ్డి, భూమిక చావ్లా హీరోయిన్లుగా నటించారు.