టూవీలర్ వినియోగదారులకు బిగ్ షాక్.. త్వరలో ఛార్జీలు అమలు
దేశంలో ఇప్పటి వరకు టూ వీలర్కు ఎలాంటి టోల్ ఛార్జీలు కూడా లేవు. కానీ ఇకపై టూ వీలర్ బైక్లకు కూడా టోల్ ఛార్జీలు ఉంటాయని తెలుస్తోంది. ఈ టోల్ ఛార్జీలు జూలై 15వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.