JEE Main: జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభం
జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్ లోని పలు పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది ఎల్బీనగర్లో ట్రాఫిక్కు కాసేపు అంతరాయం కలిగింది.