TG Farmers: ఒక్కో ఎకరాకు రూ.10 వేలు.. రైతులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్!
మొంథా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తామన్నారు.
మొంథా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తామన్నారు.
ప్రముఖ ఆన్లైన్ డిక్షనరీ వెబ్సైట్ ‘డిక్షనరీ.కామ్’ ‘67’ను 2025 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించింది. జెన్ ఆల్ఫా ఎక్కువగా వాడుతున్న ఈ సంఖ్య అర్థం ఏంటో తెలుసా..ఇది ఎందుకింత పాపులర్ అయింది..దీని గురించి కింది ఆర్టికల్ లో..
అమెరికా, చైనాలు కలిసి పోయాయి. ఇరు దేశాల అధినేతలూ అయిన ట్రంప్, జిన్ పింగ్ లు ఒక అంగీకారానికి వచ్చేశారు. ఫలితంగా రెండు గంటల సమావేశం తర్వాత చైనాపై 10 శాతం టారిఫ్ లను తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు.
కెనడాలో భారత సంతతి వ్యక్తి హత్యకు గురైయ్యాడు. తన కారుపై ఎందుకు మూత్ర విసర్జన చేస్తున్నావ్ అని అడిగినందుకే దుండగుడు అర్వి సింగ్ సాగూ అను వ్యక్తిని తల మీద బాది మరీ చంపేశాడు.
ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య యుద్ధం మళ్ళీ మొదలైంది. ఇరు వర్గాలు కాల్పుల విరమణకు బ్రేక్ ఇచ్చాయి. తాజాగా ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపించింది. ఇందులో 104 మంది మరణించారు.
ఇతర దేశాల కంటే అమెరికా ఎక్కవు అణ్వాయుధాలను కలిగి ఉందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తమ దేశం వెంటనే అణ్వాయుధాలను పరీక్షించడం ప్రారంభిస్తుందని ప్రకటించారు.
భారత ప్రధాని మోదీ చాలా చక్కని వ్యక్తి. మంచి తండ్రి లక్షణాలున్నాయి. కానీ చాలా కఠినాత్ముడు, జెయింట్ కిల్లర్ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కొరియాలోని గ్యాంగ్జులో జరుగుతున్న ఎపెక్ సీఈవో సదస్సులో ఆయన మాట్లాడారు.
అమెరికా వలసదారులకు భారీ షాకిచ్చింది ట్రంప్ గవర్నమెంట్. వర్క్ పర్మిట్ విధానంపై కొత్త రూల్ ను పాస్ చేసింది. ఇక మీదట EAD లను ఆటోమాటిక్ గా రెన్యువల్ చేయమని ప్రకటించింది. ఈ నిర్ణయం వేలాది విదేశీ ఉద్యోగులపై ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది.