తిరుపతి పర్యాటకశాఖ భవనానికి మోక్షం ఎప్పుడు
AP: తిరుపతి ఇంటెర్నేషనల్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. సిఐఎస్ఎఫ్ అధికారిక వెబ్ సైట్ కు ఓ ఆగంతకుడు బెదిరింపు లేఖను పంపించాడు. అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
గొడ్డు మాంసం తినే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షకుడు ఎలా అవుతాడని తిరుపతి మాజీ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. పవన్ స్వామి సనాతన ధర్మం గురించి చెబుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందంటూ సెటైర్స్ వేశారు.
సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వాళ్లతో గొడవ పెట్టుకునేందుకే తిరుపతికి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వారాహి సభలో అన్నారు. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళ చేస్తున్నారని..సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటానని స్పష్టం చేశారు.
తిరుమలలో లడ్డూ కల్తీ వివాదం తర్వాత దీని తయారీ కోసం నెయ్యి సరఫరా చేసే కంపెనీని టీటీడీ మార్చింది. ఇకనుంచి ఈ లడ్డూలను కర్ణాటకకు చెందిన నందిని డెయిరీ నెయ్యితో తయారుచేయనున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ను చదవండి.