డిక్లరేషన్ తప్పనిసరి.. జగన్కు టీటీడీ అధికారులు షాక్
AP: రేపు శ్రీవారిని దర్శించుకోనున్న జగన్కు షాక్ ఇచ్చేందుకు టీటీడీ అధికారులు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన దగ్గర నుంచి డిక్లరేషన్పై సంతకం తీసుకోనున్నారు. ఒకవేళ నిరాకరిస్తే జగన్ను శ్రీవారి దర్శనానికి అనుమతిని నిరాకరించనున్నట్లు సమాచారం.