Breaking News: ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి

ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత రాకేశ్‌ చౌదరి మృతి చెందాడు.తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్న రామాపురం,కొంగరవారిపల్లిలో శనివారం రాత్రి ఏనుగులు దాడి చేయడంతో వాటి కాళ్ల కింద పడి ప్రాణాలు విడిచాడు.

New Update
ఏనుగులు!

elephants Photograph: (elephants)

Breaking: ఏనుగుల టీడీపీ యువనేత రాకేశ్‌ చౌదరి మృతి చెందాడు.తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్న రామాపురం,కొంగరవారిపల్లిలో శనివారం రాత్రి ఏనుగులు సంచరించాయి.ఏనుగుల గుంపు ఉందన్న సమాచారంతో రాకేశ్‌ తోటలోకి వెళ్లాడు.

Also Read: Karnataka: చికెన్, మటన్ విక్రయాలు బంద్.. ఎందుకో తెలుసా!

వాటి కాళ్ల కింద పడి..

ఏనుగులు దాడి చేయడంతో వాటి కాళ్ల కింద పడి ప్రాణాలు విడిచాడు. గతంలో ఈ టీడీపీ యువనేత రాకేశ్‌ కందులవారిపల్లెలో ఉపసర్పంచ్‌ గా ,టీడీపీ మండల అధ్యక్షుడిగా పని చేసినట్లు తెలుస్తుంది.రాకేశ్‌ మృతి వార్త తెలుసుకుని ఎమ్మెల్యే పులివర్తి నాని సంఘటనా స్థలికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు.

Also Read: Black Magic: చేతబడి అనుమానం.. వృద్ధురాలికి మూత్రం తాగించి, చెప్పులతో ఊరేగించిన స్థానికులు

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాకేశ్‌ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అతని కుటుంబానికి టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

Also Read: Maoists: మావోయిస్టులకు బిగ్ షాక్.. కీలక నేతతో సహా 18 మంది మృతి

Also Read: US Fire Accident: కాలిఫోర్నియాలోని అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్‌ ప్లాంట్‌ లో మంటలు!

Advertisment
తాజా కథనాలు