BIG BREAKING : కొంపముంచిన ఫోన్ కాల్.. థాయ్ ప్రధానిపై వేటు
థాయ్లాండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని పదవి నుంచి షినవత్రాను రాజ్యాంగ ధర్మాసనం తొలగించింది. ఆమెతో పాటుగా ఆమె మంత్రివర్గాన్ని కూడా తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
థాయ్లాండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని పదవి నుంచి షినవత్రాను రాజ్యాంగ ధర్మాసనం తొలగించింది. ఆమెతో పాటుగా ఆమె మంత్రివర్గాన్ని కూడా తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
థాయ్లాండ్ ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించేందుకు బై ఇంటర్నేషనల్, ఫ్రీ థాయ్లాండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్ పథకాన్ని తీసుకురానుంది. థాయ్లాండ్, బ్యాంకాక్లో ఉన్న అన్ని ప్రదేశాలను సందర్శించాలని అక్కడి ప్రభుత్వం ఉచితంగా దేశీయ విమాన ప్రయాణాన్ని కల్పించనుంది.
రెండు మార్కులు తక్కువ వేసిందని టీచర్పైనే దారుణానికి ఒడిగట్టాడో ప్రభుద్ధుడు. ఆమెపై క్లాస్ రూములోనే విచక్షణా రహితంగా దాడి చేశాడు. రెండు మార్కుల కోసం లెక్కల టీచర్తో గొడవ పెట్టుకోవడమే కాకుండా ఆమెను కొట్టాడు. ఈ సంఘటన థాయ్లాండ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.
గత కొన్నిరోజులాగా థాయ్లాండ్-కంబోడియా మధ్య కాల్పులు జరగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. సోమవారం మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఈ విషయాన్ని వెల్లడించారు.
థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో దారుణం జరిగింది. ఓ దుండగుడు అక్కడి స్థానికులపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఆ తర్వాత దుండగుడు కూడా తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పెద్దన్న గౌరవం నిలబెట్టడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కాంబోడియా, థాయ్ లాండ్ మధ్య శాంతి ఒప్పందం చర్చలకు తెర తీశారు. ఇరు దేశాలూ చర్చలకు అంగీకరించాయని ట్రంప్ తెలిపారు.
ప్రపంచంలో యుద్ధాల గోల ఎక్కువైపోతోంది. రష్యా, ఉక్రెయిన్ వార్ ఇంకా ముగియనే లేదు..థాయ్ లాండ్, కాంబోడియాల మధ్య మొదలైంది. నిన్నటి నుంచి రెండు దేశాలు ఘర్షణ పడుతున్నాయి. ఇందులో చైనా కూడా ప్రవేశిస్తుందని అంటున్నారు.
థాయిలాండ్-కంబోడియా మధ్య సరిహద్దు వివాదం మొదలైంది. అయితే ఈ వివాదం ఇప్పటిది కాదు.. కొన్ని శతాబ్దాల కిందట నుంచి ఈ సరిహద్దు వివాదం ఉంది. 11వ శతాబ్దానికి చెందిన ప్రెహ్ విహియర్ హిందూ దేవాలయం, దాని చుట్టూ ఉన్న భూభాగం వల్ల ఈ గొడవలు అప్పట్లో మొదలైంది.
ఇజ్రాయెల్-గాజా, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఇప్పటి వరకు యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరో రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. సరిహద్దు వివాదం కారణంగా థాయిలాండ్-కంబోడియా మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ గొడవలో ఇద్దరు థాయ్లాండ్ ఆర్మీ సైనికులు గాయపడ్డారు.