BIMSTEC: ఎట్టకేలకు నెరవేరిన యూనస్ కోరిక.. మొదటిసారి విందు పంచుకున్న మోదీ
థాయ్లాండ్ వేదికగా బీమ్స్టిక్ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. దీనికి భారత్ ప్రధాని మోదీతో పాటు బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ కూడా హాజరయ్యారు. మోదీ పక్కనే కూర్చోని విందు చేశారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత కలవడం ఇదే మొదటిసారి.