Wines: మందుబాబులకు బిగ్ షాక్.. మధ్యాహ్నం వైన్స్ బంద్
థాయ్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వైన్స్ బంద్ చేయాలనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
థాయ్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వైన్స్ బంద్ చేయాలనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
ఉద్యోగాల ఆశతో మయన్మార్ చేరుకుని, సైబర్క్రైమ్ స్కామ్ హబ్స్లో చిక్కుకుపోయిన 500 మందికి పైగా భారతీయలు థాయిలాండ్ సరిహద్దులో చిక్కుకుపోయారు. నకిలీ ఉద్యోగ ప్రకటనలకు బలై, సైబర్ క్రైమ్లోకి బలవంతంగా నెట్టబడిన వీరిని కేంద్రం విడిపించడానికి చర్యలు చేపట్టింది.
థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం అందరినీ షాక్కు గురి చేసింది. రద్దీగా ఉండే ఒక రోడ్డు అమాంతం కుంగిపోవడం కలకలం రేపింది. ఓ రహదారిపై బుధవారం ఉన్నట్టుండి భారీ గొయ్యి ఏర్పడింది. 50 మీటర్ల లోతున భారీ గొయ్యి పడింది.
థాయ్లాండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని పదవి నుంచి షినవత్రాను రాజ్యాంగ ధర్మాసనం తొలగించింది. ఆమెతో పాటుగా ఆమె మంత్రివర్గాన్ని కూడా తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
థాయ్లాండ్ ప్రభుత్వం పర్యాటకులను ఆకర్షించేందుకు బై ఇంటర్నేషనల్, ఫ్రీ థాయ్లాండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్ పథకాన్ని తీసుకురానుంది. థాయ్లాండ్, బ్యాంకాక్లో ఉన్న అన్ని ప్రదేశాలను సందర్శించాలని అక్కడి ప్రభుత్వం ఉచితంగా దేశీయ విమాన ప్రయాణాన్ని కల్పించనుంది.
రెండు మార్కులు తక్కువ వేసిందని టీచర్పైనే దారుణానికి ఒడిగట్టాడో ప్రభుద్ధుడు. ఆమెపై క్లాస్ రూములోనే విచక్షణా రహితంగా దాడి చేశాడు. రెండు మార్కుల కోసం లెక్కల టీచర్తో గొడవ పెట్టుకోవడమే కాకుండా ఆమెను కొట్టాడు. ఈ సంఘటన థాయ్లాండ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.
గత కొన్నిరోజులాగా థాయ్లాండ్-కంబోడియా మధ్య కాల్పులు జరగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. సోమవారం మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఈ విషయాన్ని వెల్లడించారు.
థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో దారుణం జరిగింది. ఓ దుండగుడు అక్కడి స్థానికులపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఆ తర్వాత దుండగుడు కూడా తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పెద్దన్న గౌరవం నిలబెట్టడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కాంబోడియా, థాయ్ లాండ్ మధ్య శాంతి ఒప్పందం చర్చలకు తెర తీశారు. ఇరు దేశాలూ చర్చలకు అంగీకరించాయని ట్రంప్ తెలిపారు.