Terrorist Attack: జమ్మూకశ్మీర్లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు..
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు రాజౌరీ గుండా ప్రాంతంలో ఆర్మీ పోస్ట్పై దాడులకు పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున 3.30 AM గంటలకు కాల్పులు జరిగాయి. అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు చేశాయి. ఈ దాడుల్లో ఓ జవాన్కు గాయాలయ్యాయి.