Terrorist Attack: మరోసారి ఉగ్రదాడి.. ఎక్కడంటే
జమ్మూకశ్మీర్లో మరోసారి ఉగ్రదాడులు జరిగాయి. సోమవారం కథువా జిల్లాలో మాచేడి ప్రాంతంలో భారత ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
జమ్మూకశ్మీర్లో మరోసారి ఉగ్రదాడులు జరిగాయి. సోమవారం కథువా జిల్లాలో మాచేడి ప్రాంతంలో భారత ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
జమ్మూలోని కథువా జిల్లా మస్చెడి ప్రాంతంలో భారత సైన్యం వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు.దీనికి భద్రతా బలగాలు కూడా ధీటుగా బదులిచ్చాయి.అయితే గత రెండు నెలలుగా జరుగుతున్న ఉగ్రదాడులకు లష్కర్ ఉగ్రవాద సంస్థకు చెందిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' ప్రధాన కారణమని NIA పేర్కొంది.
జమ్మూ-కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లా చినిగామ్లో భారత ఆర్మీ, గ్రవాదుల మధ్య ఎ్కౌంటర్ కొనసాగుతోంది. ఇప్పటికి ఆర్మీ నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టగా..ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు.
నైజీరియా వీధులు మరోసారి ఎరుపెక్కాయి. వరుస ఆత్మాహుతి దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య నైజీరియాలోని గ్వోజా నగరంలో మూడు వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఆత్మాహుతి బాంబర్లలో ఒక మహిళ కూడా ఉంది.
జమ్మూ-కాశ్మీర్లో మళ్ళీ జవాన్లకు , ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. అంతేకాదు వారి నుంచి మందుగుండు సామాగ్రి, ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అమెరికా అధ్యక్షుడిగా తాను గెలిస్తే దేశ చరిత్రలోనే అతి పెద్ద బహిష్కరణ చేపడతానని అన్నారు డొనాల్డ్ ట్రంప్. తనకు ఓటు వేస్తే రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి వెళ్ళగొడతానని చెప్పారు.
జమ్మూ కాశ్మీర్లో వరుసగా మళ్ళీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మూడురోజుల వ్యవధిలో ఇది నాలుగోసారి. నిన్న ఎన్కౌంటర్లో ఒక జవాన్ గాయపడ్డారు. దోడాలోని టాంటా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
జమ్మూ కాశ్మీర్లోని కథువాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఒక ఉగ్రవాది మరణించారు. రెండు రోజుల తేడాలో జమ్మూ కాశ్మీర్లో రెండు ఉగ్రదాడులు జరిగాయి.
పాకిస్థాన్లోని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రోడ్డుపై వెళ్తున్న బస్సులోనుంచి 9 మందిని కిడ్నాప్ చేసి పర్వత ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఇతర ప్రయాణికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఓ వంతెన సమీపంలో 9 మంది మృతదేహాలను గుర్తించారు.