Uttar pradesh : మోసగాళ్లకు మోసగాళ్లు.. సీబీఐ అధికారులమంటూ కోటి దోచేశారు!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శ్యామ్, సుధీర్, రజనీష్ మహేంద్ర అనే నలుగురు వ్యక్తులు సీబీఐ అధికారులుగా నటిస్తూ డిజిటల్ అరెస్ట్ చేస్తామని ప్రజలను బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారు.