హాట్ ఫోజులతో హీట్ పెంచేస్తున్న బ్యూటీ అలయా
హీరోయిన్ అలయా ఫర్నిచర్ వాలా పూజా బేడీ కుమార్తె. జవానీ జానేమాన్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి మూవీకే ఫిల్మ్ఫేర్ అవార్డును సంపాదించింది. ఈమె తన హాట్ ఫోజులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
హీరోయిన్ అలయా ఫర్నిచర్ వాలా పూజా బేడీ కుమార్తె. జవానీ జానేమాన్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి మూవీకే ఫిల్మ్ఫేర్ అవార్డును సంపాదించింది. ఈమె తన హాట్ ఫోజులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ RC16. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం దాదాపు 20 క్రితం వాడిన రీల్ కెమెరాలు వాడనున్నారట. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఇడ్లీ కడై'. తాజాగా ఈ మూవీలో విలక్షణ నటుడు అరుణ్ విజయ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటి పూజా హెగ్డే తాజాగా ఓ ఇంటర్వ్యూయర్పై ఫైర్ అయింది. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ ‘దేవ’ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో బాలీవుడ్ ‘బిగ్ హీరోస్’తో పనిచేయడం గురించి పదేపదే అడగడంతో ఆమె సహనం కోల్పోయింది. మీ ప్రాబ్లమ్ ఏంటి? అంటూ మండిపడింది.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదురుకుంటున్న బంగ్లాదేశ్కు చెందిన మొహమ్మద్ షరీఫుల్ను ఫేస్ రికగ్నిషన్ టెస్ట్ ద్వారా పాజిటివ్గా గుర్తించారు ముంబై పోలీసులు.
నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో వస్తున్న తండేల్ సినిమా సెన్సార్ కంప్లీట్ అయ్యింది. సినిమా రన్ టైం 2 గంటల 32 నిమిషాలు. సినిమా సూపర్గా ఉందని, సెన్సార్ సభ్యులు మూవీకి ఫ్లాట్ అయ్యినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ ఆర్జీవీకి ఏపీ పోలీసులు మరోసారి నోటీసులు పంపారు. అసభ్యకర పోస్టులు చేసిన కేసులో ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఒంగోలు పోలీసులు ఆర్జీవీ వాట్సాప్ నంబర్కి నోటీసులు జారీ చేశారు. అయితే ఫిబ్రవరి 7న విచారణకు వస్తానని చెప్పినట్లు సమాచారం.
నాగ చైతన్య, సాయిపల్లవి కలిసి నటించిన తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టీం ట్రైలర్ను వైజాగ్లో లాంచ్ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంట్లో రూలింగ్ వైజాగ్ వాళ్లదని, ఇక్కడ కలెక్షన్లు రావాలని, లేకపోతే ఇంట్లో తన పరువు పోతుందని తెలిపాడు.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక కేసు గెలిచింది అని.. టాలీవుడ్ లైంగిక వేధింపుల కమిటీలో కీలక సభ్యురాలుగా వ్యవహరిస్తున్న యాంకర్, నటి ఝాన్సీ తెలిపారు. ఫిలిం ఛాంబర్ కు వ్యతిరేకంగా జానీ మాస్టర్ వేసిన అప్లికేషన్ ను కోర్టు తోసిపుచ్చింది.