మంత్రి ఆనం Vs నారాయణ.. పేలిన మాటల తూటాలు-VIDEO
నెల్లూరు VR స్కూల్ పునఃప్రారంభ సభలో టీడీపీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. VR హైస్కూల్ ను మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్ గా మార్చడం పై మంత్రి ఆనం అభ్యంతరం వ్యక్తం చేశారు.
నెల్లూరు VR స్కూల్ పునఃప్రారంభ సభలో టీడీపీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. VR హైస్కూల్ ను మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్ గా మార్చడం పై మంత్రి ఆనం అభ్యంతరం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం ఖాయమని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు ధీమా వ్యక్తం చేశారు. గత జీహెచ్ఎంసీ ఫలితాలు రిపీట్ కాబోతున్నాయన్నారు. నియోజకవర్గంలో సమీకరణాలు మారాయన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం నంది నగర్ నివాసానికి చేరుకున్నారు. గురువారం ఆయన యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంది? ఆయన అకస్మాత్తుగా ఎందుకు ఆస్పత్రిలో చేరారు? ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యలు ఏంటి? అన్న అంశంపై ఇప్పుడు తెలంగాణలో జోరుగా చర్చ సాగుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. నిన్న సాయంత్రం సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం కేసీఆర్ ఆసుపత్రిలో చేరారన్నారు. రక్తంలో చక్కెర స్థాయి, సోడియం స్థాయిలను పర్యవేక్షించడానికి ఆయన వైద్యులు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని సూచించారన్నారు.
బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం జాగృతి ఆధ్వర్యంలో చేపట్టనున్న రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ కు లేఖ రాయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దీంతో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ఆందోళనకు కేసీఆర్ ఒప్పుకుంటారా? లేదా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
నిజామాబాద్ లో తనను ఓడించింది సొంత పార్టీ నేతలేనని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం కేసీఆర్ కు కూడా తెలుసన్నారు. ఎప్పుడో సారి తాను సీఎం అవుతానన్నారు. సీబీఐ, ఈడీ కేసుల సమయంలో పార్టీ నుంచి తనకు రావాల్సినంత సపోర్ట్ రాలేదన్నారు.
బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ ఫోన్ కాల్ రికార్డింగ్ వైరల్ అవుతోంది. ఓ కార్యకర్త రాజాసింగ్ కు ఫోన్ చేసి పార్టీలో కొనసాగాలని కోరారు. స్పందించిన రాజాసింగ్ హైకమాండ్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. ఆ ముగ్గురే పార్టీని నాశనం చేస్తున్నారన్నారు
సింగయ్య మృతిపై ఆయన సతీమణి లూర్దుమేరి సంచలన కామెంట్స్ చేశారు. తన భర్తను అంబులెన్సులో ఏదో చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లనీయలేదన్నారు. లోకేష్ మనుషులు 50 మంది వచ్చి.. తాము చెప్పినట్లు చెప్పమని బెదిరించారన్నారు.