Telugu pastors : అనుమతి లేకుండా మత ప్రచారం..ఖతర్ పోలీసుల అదుపులో తెలుగు పాస్టర్లు
గల్ఫ్చట్టాలకు విరుద్ధంగా అనుమతి లేకుండా మత ప్రచారం చేస్తున్న క్రైస్తవ మతప్రచారకులను ఖతర్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా విజిటింగ్ వీసాపై ఖతర్ వెళ్లి అక్కడ మత ప్రచారం చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వారిలో ఐదుగురు తెలుగువారు ఉన్నారు.
Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు
కమల్ హాసన్కు మద్దతుగా డీఎంకే నేత కేఎన్ నెహ్రూ నిలిచారు. కమల్ హాసన్ చెప్పిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. తెలుగు, మలయాళంతో పాటు అన్ని భాషలు కూడా తమిళ్ భాష నుంచే పుట్టాయని వ్యాఖ్యానించారు.
NATS: నాట్స్ నూతన అధ్యక్షుడిగా శ్రీహరి మందడి
అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS)కు నూతన అధ్యక్షుడిగా శ్రీహరి మందాడి పదవీ బాధ్యతలు స్వీకరించారు. న్యూజెర్సీలో అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రమాణ స్వీకారం చేయించారు.
Koneru Konappa : కోనేరు కోనప్ప యూటర్న్...కేసీఆర్ నా దేవుడు అంటూ..
కాంగ్రెస్ వర్గ పోరు తట్టుకోలేక కొందరు నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప యూటర్న్ తీసుకున్నారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తాను కానీ కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం వెళ్లనని చెప్పారు.
Cinema: మరోసారి థియేటర్లలోకి మాయాబజార్..ఎన్టీయార్ జయంతి రోజు
తెలుగు సినిమాకు మకుటం మాయాబజార్. ఎప్పటికీ నిలిచిపోయే ఈ క్లాసిక్ ను రీరిలీజ్ చేయనున్నారు. ఈ నెల 28న సీనియర్ ఎన్టీయార్ జయంతి రోజున మాయాబజార్ రీరిలీజ్ చేయనున్నారు. నిన్న దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
టీడీపీ హైకమాండ్ కు భూమా అఖిల ప్రియ వార్నింగ్!
టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా ఎవరైనా నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు తెచ్చుకుంటే ఊరిలో అడుగు పెట్టనివ్వమని స్పష్టం చేశారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే పదవులు ఇవ్వాలని హైకమాండ్ ను డిమాండ్ చేశారు.
Big Breaking : తెలంగాణ దివ్యాంగులకు శుభవార్త..ఇకపై వారికి కూడా రూ.లక్ష
తెలంగాణలోని దివ్యాంగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో వివాహం చేసుకున్న జంటలో ఒక్కరు దివ్యాంగులుంటేనే రూ. లక్ష ప్రోత్సాహకం అందజేసేవారు. అయితే ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్నాప్రోత్సాహం అందజేస్తామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జీవో జారీ చేసింది.