TS: జపాన్ కంపెనీలతో కీలకమైన ఒప్పందాలు..సీఎం రేవంత్ రెడ్డి
ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి పెద్ద కంపెనీల ప్రతినిధులను కలిశారు. ఇందులో భాగంగా మారుబెనీ, సోనీ వంటి సంస్థలతో పెట్టుబడుల ఒప్పందాలను కుదర్చుకున్నారు. దీంతో రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని తెలుస్తోంది.