BIG BREAKING : మైనార్టీలకు రేవంత్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 1.50 లక్షలు
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలకు గుడ్ న్యూస్ చెప్పింది. రెండు కొత్త పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందిరమ్మ మైనార్టీ మహిళ యోజనతో పాటుగా రేవంతన్న కా సహారా మిస్కీన్ కేలియే పథకాలను రాష్ట్ర సచివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు.