Hyderabad Crime: గుండెల్ని పిండేసే ఘటన.. తల్లి మరణాన్ని తట్టుకోలేక కొడుకు దారుణం!
హైదరాబాద్లోని సికింద్రాబాద్ లాలాపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో తల్లి లక్ష్మి మృతి చెందగా.. తట్టుకోలేని కొడుకు అభినవ్ ఉరివేసుకు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.