నేషనల్BIG BREAKING : తమిళనాడు సీఎం ఇంట విషాదం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ఎం.కె. ముత్తు తుదిశ్వాస విడిచారు. ముత్తు వయసు 77 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. By Krishna 19 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Tamilnadu: భార్య చికెన్ తినలేదని భర్త ఆత్మహత్య తమిళనాడులో దారుణం జరిగింది. భార్య చికెన్ తినేందుకు నిరాకరించిందని నవవరుడు మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలుకాలో ఈ ఘటన జరిగింది. By B Aravind 15 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Prakash Raj : ఈ రేంజ్కి అమ్ముకోవడమా? ఛీ.. ఛీ.. పవన్ పై రెచ్చిపోయిన ప్రకాష్ రాజ్ ! జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తరచుగా విమర్శలు చేసే ప్రకాష్ రాజ్ మరోసారి రెచ్చిపోయారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్పై తీవ్ర విమర్శలు చేశారు ప్రకాశ్ రాజ్. హిందీ భాషను సమర్ధిస్తూ పవన్ చేసిన కామెంట్స్పై సెటైర్లు వేశారు. By Krishna 12 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంArunachalam : అరుణాచలంలో దారుణం.. గిరి ప్రదక్షిణలో తెలంగాణ యువకుడు దారణ హత్య! తిరువణ్ణామలైలో దారుణం జరిగింది. అరుణాచలేశ్వరస్వామి గిరి ప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన విద్యాసాగర్ (32) తిరువణ్ణామలై వెళ్లారు. అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నాడు. By Krishna 12 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంతమిళనాడులో మరోసారి భయంకరమైన పేలుడు తమిళనాడు విరుదునగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. అనేక మంది గాయపడ్డారు. శివకాశి-సత్తూరు రోడ్డు పక్కన ఉన్న గోకుల్స్ బాణసంచా దుకాణంలో ఈ పేలుడు సంభవించింది. By K Mohan 06 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Passenger Train: తమిళనాడులో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు తమిళనాడులో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రాణిపేట్ జిల్లాలో అరక్కోణం-కాట్పాడి మెము ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. భారీ శబ్దం వినిపించడంతో ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ట్రైన్ వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి భారీ ప్రమాదం జరగలేదు. By K Mohan 28 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్జాగ్రత్త: ఇచ్చిన అప్పు అడిగితే జైలుశిక్ష, రూ.5లక్షలు జరిమాన తమిళనాడులో కీలక బిల్లులకు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదం ఆమోదం తెలిపారు. రుణసంస్థలు బెదిరించి బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్ల జైలుశిక్ష విధించే బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. అలాగే, బయో వ్యర్థాలకు సంబంధించిన బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు. By K Mohan 14 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంవాట్సాప్ స్టేటస్ చూసి రెచ్చిపోయాడు.. 19 ఏళ్ల అమ్మాయిని కత్తితో పొడిచి చంపేశాడు తమిళనాడలోని పొల్లాచిలో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి స్టేటస్ చూసి తట్టుకోలేక ఓ యువకుడు ఆమెను దారుణంగా చంపేశాడు. హత్యకు గురైన అమ్మాయిని అశ్విక (19)గా గుర్తించారు. పొల్లాచ్చిలోని అన్నామలై నగర్కు చెందిన ఆర్ ప్రవీణ్కుమార్ (25) ఆమెను హత్య చేశాడు. By Krishna 03 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Accident: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం తమిళనాడులోని మధురై జిల్లాలో దారుణం జరిగింది. ఆదివారం ఉదయం రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. By B Aravind 25 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn