BIG BREAKING : బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి
నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి దక్కింది. తమిళనాడులో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఖుష్బు సుందర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ప్రకటించారు.
నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ కు కీలక పదవి దక్కింది. తమిళనాడులో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఖుష్బు సుందర్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ప్రకటించారు.
యూట్యూబ్ చూసి మూడు నెలలుగా ఫ్రూట్ జ్యూస్ డైట్ ఫాలో అయిన ఓ యువకుడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కొలచెల్కు చెందిన యువకుడు శక్తీశ్వరన్ బాడీ షేప్ కోసం ప్రయత్నించాడు.
తాజాగా ప్రముఖ డేటింగ్ యాప్ ఆష్లే మాడిసన్ జూన్ 2025 డేటాను రిలీజ్ చేసింది. ఎక్స్ ట్రా - మారిటల్ అఫైర్స్ కోసం తమ యాప్ ను వాడే వారిలో తమిళనాడులోని కాంచీపురం టాప్ లో ఉందని తెలిపింది.
తమిళనాడులో గుర్తు తెలియని దుండగుడు ఓ యువతిని బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ యువతి వాడి నుంచి తప్పించుకోవడంతో పాటు మరో నాలుగేళ్ల బాలికను కాపాడింది. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న చిన్నారిని దుండగుడు తోటలోకి తీసుకెళ్లగా తెలివిగా ఆ యువతి కాపాడింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ఎం.కె. ముత్తు తుదిశ్వాస విడిచారు. ముత్తు వయసు 77 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
తమిళనాడులో దారుణం జరిగింది. భార్య చికెన్ తినేందుకు నిరాకరించిందని నవవరుడు మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తంజావూరు జిల్లాలోని కుంభకోణం తాలుకాలో ఈ ఘటన జరిగింది.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై తరచుగా విమర్శలు చేసే ప్రకాష్ రాజ్ మరోసారి రెచ్చిపోయారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్పై తీవ్ర విమర్శలు చేశారు ప్రకాశ్ రాజ్. హిందీ భాషను సమర్ధిస్తూ పవన్ చేసిన కామెంట్స్పై సెటైర్లు వేశారు.
తిరువణ్ణామలైలో దారుణం జరిగింది. అరుణాచలేశ్వరస్వామి గిరి ప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన విద్యాసాగర్ (32) తిరువణ్ణామలై వెళ్లారు. అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నాడు.