Crime: లవర్ వదిలేసి వెళ్లాడని.. ఇద్దరు పిల్లల తల్లి సూసైడ్

తమిళనాడు కన్యాకుమారి జిల్లా అరుమనై సమీపంలోని పున్నియంలో దారుణం చోటుచేసుకుంది. బిందు(34) ఈమె భర్త పేరు జయకుమార్‌. భర్య మరణాంతరం మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అతనితో కూడా ఓ పాప పుట్టాక వారికి మనస్పర్థలు వచ్చాయి. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టింది.

New Update
women suside

తమిళనాడు(tamil-nadu)లోని కన్యాకుమారి జిల్లాలో అరుమనై సమీపంలోని పున్నియంలో దారుణం చోటుచేసుకుంది. బిందు(34) ఈమె భర్త పేరు జయకుమార్‌. వీరికి 15 సంవత్సరాల క్రితం వివాహమై ఓ కుమారుడు ఉన్నాడు. జయకుమార్‌ మరణించడంతో ఆమె కొన్ని నెలల క్రితం మరుదంపారై ప్రాంతానికి చెందిన వివన్‌ను రెండవసారి పెళ్లి చేసుకుంది. ఆమెకు వివన్‌తో ఓ కూతురికి జన్మనిచ్చింది. అభిప్రాయ భేదాల కారణంగా రెండవ భర్తతో కూడా బిందు విడిపోయింది. తరువాత ఆమె తన కొడుకు, కూతురితో కలిసి పున్నియం ప్రాంతంలోని తల్లి ఇంటికి వెళ్లింది. ఇంతలో బిందుకి పక్కింట్లో నివసించే  విజితో వివాహేతర సంబంధం ఏర్పడింది.

Also Read :  ఘోర బస్సు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా - 25 మంది స్పాట్‌లోనే..!

Married Women Suicide

విజికి భార్య, కాలేజీ చదువుతున్న కొడుకు, కూతురు ఉన్నారు. ఈ విషయం గురించి విజి భార్యకు తెలియగానే, ఆమె అతన్ని మందలించింది. దీంతో విజి 2 నెలల క్రితం బిలాంగ్‌తోట్టవిలై ఆర్‌సి చర్చి రోడ్డులో బిందును, ఆమె 5వ తరగతి చదువుతున్న కొడుకు, ఎల్‌కెజి చదువుతున్న కూతురుతో కలిసి ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. విజి(boyfriend) పగటిపూట పనికి వెళ్లి రాత్రి బిందుతో కలిసి అద్దె ఇంట్లో ఉండేవాడు. విజి ఇంటికి రాకపోవడంతో అతని భార్య అరుమనై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో విజి విచారణ కోసం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లినప్పుడు, పోలీసులను కౌన్సిలింగ్ ఇచ్చాక విజి తన భార్య, పిల్లల వద్దకు వెళ్తున్నానని చెప్పాడు. దీంతో బిందు పాయిజన్ తాగి మరణించింది. Mother of two commits suicide

Also Read :  iBomma కేసులో ED ఎంట్రీ.. రవి ఖాతాలో వేల కోట్ల డబ్బు?

Advertisment
తాజా కథనాలు