Crime: దారుణం.. తోటి విద్యార్థిని కాల్చి చంపి సూసైడ్ చేసుకున్న స్టూడెంట్.. వీడియో వైరల్
పంజాబ్లోని తర్న్తరన్ జిల్లాలో దారుణం జరిగింది. లా ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తోటి స్టూడెంట్ కాల్చి చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
పంజాబ్లోని తర్న్తరన్ జిల్లాలో దారుణం జరిగింది. లా ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని తోటి స్టూడెంట్ కాల్చి చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
సైబర్ నేరగాళ్ల వేధింపులు తట్టుకోలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన రామరావు అనేవ్యక్తిని సైబర్ నేరగాళ్లు మూడు రోజులుగా మానసికంగా వేధించడంతో ఆ వేధింపులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు.
మహిళా ఫిజియోథెరపీస్ట్ డాక్టర్ బత్తిని అనిత (29) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అవివాహితురాలైన అనిత శనివారం (ఫిబ్రవరి 7) ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పరస్పరం ప్రేమించుకున్న ఇరువురు మైనర్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఖమ్మంకు చెందిన 15 ఏళ్ల బాలిక, సూర్యాపేటకు చెందిన 17 ఏళ్ల బాలుడు ప్రేమపెళ్లి చేసుకున్నారు. పెద్దలు అభ్యంతరం చెపట్టంతో ఆత్మహత్య చేసుకున్నారు.
బీహార్లోని నలంద జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఒక ధర్మశాలలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
సౌత్ ఇండియాలో ప్రముఖ బిజినెస్మ్యాన్, కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు డాక్టర్ సీజే రాయ్ ఆత్మహత్య కలకలం రేపింది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన రాయ్ ఆఫీస్లోనే రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.