Tariff War: భారత్ కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించాలి.. శశిథరూర్
ట్రంప్ సుంకాలు పెంచడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా ఖండించారు. అమెరికా దిగుమతులపై కూడా భారత ప్రభుత్వం 50 శాతం సుంకాలు పెంచే చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.
ట్రంప్ సుంకాలు పెంచడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా ఖండించారు. అమెరికా దిగుమతులపై కూడా భారత ప్రభుత్వం 50 శాతం సుంకాలు పెంచే చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చకు దారితీశాయి. ట్రంప్ వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమర్ధించగా, సీనియర్ నాయకుడు శశి థరూర్ మాత్రం ఆ అభిప్రాయంతో విభేదించారు.
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో విధించిన ఎమర్జెన్సీపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలాన్ని విమర్శిస్తూ ఆయన తీవ్ర ఆరోపణలున్నాయి
పాకిస్థాన్ ఉగ్రకుట్రలను ప్రపంచానికి చూపించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. వాళ్లలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ కూడా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పంపించిన లిస్ట్లో శశిథరూర్ పేరు లేదు. ఆయన్ని పార్టీ దూరం పెట్టిందనే అనుమానాలు వస్తున్నాయి.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసల వర్షం కురిపించారు. దేశాన్ని మోదీ నడిపిస్తున్న తీరు అద్భుతమని కొనియాడారు.
కాంగ్రెస్లో మరోసారి విభేదాలు తలెత్తుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఎంపీ శశిథరూర్ ప్రధాని మోదీ, సీపీఐ(ఎం) ప్రభుత్వాన్ని పొగడంతో కాంగ్రెస్ ఆయన్ని పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో శశిథరూర్ పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారిపోగా.. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగినట్లు ఎంపీ శశి థరూర్ అన్నారు. ఇలాంటి పరిణామాల మధ్య ఇంకా ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాలా? అని ఎంపీ ఎక్స్ లో రాసుకొచ్చారు.
పూణెలోని యర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా కంపెనీలో ఓ ఉద్యోగి మరణంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. పని ప్రదేశాల్లో ఫిక్స్డ్ క్యాలెండర్ ఉండాలని, వారానికి 5 రోజులు మాత్రమే పని ఉండాలని.. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని పేర్కొన్నారు.
మూడోసారి మోదీ ప్రధాని అయ్యాక తన ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదని అన్నారు కాంగ్రెస్ ముఖ్య నేత శశిథరూర్. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ లభించనందువల్ల సంకీర్ణ ప్రభుత్వం అవసరమైంది. ఈ నేపథ్యంలో శశిథరూర్ ఈ వ్యాఖ్యలను చేశారు.