Viral News: పెళ్లి కూతురుకు రూ.55 వేలు, టీవీ, వంట సెట్.. సర్కార్ సంచలన కొత్త స్కీమ్.. వివరాలివే!
పెళ్లి చేసుకునే పేద ఆడపిల్లలకోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన పథకం తీసుకొచ్చింది. 'సీఎం కన్యా వివాహ యోజన'లో భాగంగా రూ.55వేలు అందిస్తోంది. వీటితోపాటు టీవీ, స్టవ్, ఫ్యాన్, మంచం తదితర వస్తువులను ఇస్తోంది. ప్రభుత్వమే సామూహిక వివాహ వేడుకలు నిర్వహిస్తుంది.
PM Surya Ghar Scheme: ఇంటిపైనే సోలార్ ప్యానెల్స్.. రూ.78 వేల వరకు కేంద్రం సబ్సిడీ
ఇంటిపైన సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలనుకునే వారికి పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. గరిష్టంగా రూ.78 వేల వరకు సబ్సిడీ అందుతుంది. pmsuryaghar.gov.in/ వెబ్సైట్కి వెళ్లి మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.
తెలంగాణలోని వృద్ధులకు సర్కార్ ఉగాది కానుక.. ఏప్రిల్ నుంచి రూ.5 లక్షల బెనిఫిట్!
తెలంగాణలో ఏప్రిల్1 నుంచి ఆయుష్మాన్ భారత్ వయో వందనం అమలులోకి రానుంది. దీని ద్వారా 70 ఏండ్లు పైబడిన వారికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. రాష్ట్రంలో 1017 ప్రభుత్వ, 416 ప్రైవేట్ హాస్పిటళ్లలో ఈ స్కీమ్ లబ్ధిదారులు సేవలు పొందవచ్చు.
Nithin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు కొత్త పథకం–నితిన్ గడ్కరీ
రోడ్డు ప్రమాద బాధితుల కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. ప్రమాదం జరిగిన వెంటనే 24 గంటల్లో పోలీసులకు సమాచారం అందించిన తర్వాత బాధితులకు 1.5 లక్షలను తక్షణమే అందిస్తామని తెలిపారు.
Maharashtra: డిగ్రీ పూర్తయితే నెలకు పదివేలు..మహారాష్ట్రలో కొత్త స్కీమ్
మరికొన్ని రోజుల్లో మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఏక్నాథ్ షిండే ప్రభుత్వం కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్లు వేస్తోంది. ఈ క్రమంలో డిగ్రీ పాసయితే చాలు పదివేలు ఇస్తామంటూ నిరుద్యోగులకు ఆఫర్ ప్రకటించింది.
Scheme : నెలకు రూ. 210 పెట్టుబడితే..ప్రతినెలా రూ. 5000 పెన్షన్..ఈ స్కీమ్ తో బోలెడు బెనిఫిట్స్..!!
అటల్ పెన్షన్ యోజనలో ప్రతినెలా రూ. 210 పెట్టుబడి పెడితే 60ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 5000 చొప్పున పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీంలో 18 నుంచి 40ఏళ్ల వయస్సున్న పౌరులందరూ చేరవచ్చు.
Andhra Pradesh : ఏపీలో చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్... ఈరోజు అకౌంట్లలో 10 వేలు జమ
ఏపీలో చిరువ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. చిరు వ్యాపారుల ఉపాధికి సహకారంగా పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. ఒక్కొక్కరికి రూ. 10,000 అందిస్తోంది. ఇవాల్టి నుంచి వ్యాపారుల అకౌంట్లలో డబ్బులు జమ అవనున్నాయి.