Nithin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు కొత్త పథకం–నితిన్ గడ్కరీ
రోడ్డు ప్రమాద బాధితుల కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. ప్రమాదం జరిగిన వెంటనే 24 గంటల్లో పోలీసులకు సమాచారం అందించిన తర్వాత బాధితులకు 1.5 లక్షలను తక్షణమే అందిస్తామని తెలిపారు.