Telangana: ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే.. కేబినెట్ నిర్ణయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారు కూడా పోటీకి అర్హులు అయ్యేలా...ఇంతకు ముందున్న నిబంధనను తొలగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
Telangana BC Reservations: బీసీ రిజర్వేషన్ల పిటిషన్ డిస్మిస్.. రేవంత్ సర్కార్ కు సుప్రీంకోర్టు బిగ్ షాక్..
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
BJP Chief Ramchander Rao Mass Warning | బీజేపీ కార్యకర్తపై చెయ్ వేస్తే | Congress Vs BJP | RTV
Revanth Vs Rajagopal: నీ ఇష్టం నడవదు.. రాజగోపాల్ రెడ్డిపై ఎక్సైజ్ శాఖ సీరియస్!
మునుగోడులో వైన్స్ షాప్ లకు కొత్త రూల్స్ ప్రకటించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై ఎక్సైజ్ శాఖ సీరియస్ అయ్యింది. మద్యం అమ్మకాలు, వైన్ షాప్ టెండర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చింది.
SC Classification : జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఊహించని షాక్.. 300 మంది మాలల నామినేషన్లు!
ఎస్సీ వర్గీకరణ పేరుతో గత ఐదు నెలలుగా ఎస్సీలోని 58 కులాలకు కాంగ్రెస్ మోసం చేస్తోందని మాలసంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఎస్సీలకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని నిరసిస్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 300 మంది మాలలు నామినేషన్లు వేయనున్నట్లు ప్రకటించారు.
టోపీ పెట్టుకొచ్చి అందరికి టోపీ పెట్టాడు.. | Harish Rao Satires On CM Revanth | Jubilee Hills By Poll
నోరు జారకు.. జాగ్రత్త.. | Minister Adluri Laxaman Counter To Minister Vivek | CM Revanth Reddy | RTV
Telangana Elections : ఎన్నికలపై హైకోర్టు స్టే.. రేవంత్ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఇదే!
బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టులో విచారణ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లపై ఆరు వారాల పాటు స్టే హైకోర్టు విధించింది. ఈమేరకు జీవో నంబర్ 9పై స్టే విధించింది. జీవో అమలు ప్రక్రియను నిలిపివేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.