కవితకు రేవంత్ కీలక పదవి? | Congress Key Post To Kavitha?| CM Revanth Reddy | KCR | Telangana | RTV
తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. రిటైర్ అయ్యే అంగన్వాడీ ఉద్యోగులకు రూ.2 లక్షలు, హెల్పర్కు రూ.లక్ష ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ విషయంపై రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. ఉప కులాలకు చెందిన వారిని కాకుండా అసలైన మాదిగకు మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు హైకమాండ్ పై ఒత్తిడి తేవాలని మీటింగ్ లో నిర్ణయించారు.
BRSలో చీలిక, KCRకు కవిత లేఖ అని వస్తున్న వార్తలపై ఆ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ స్పందించారు. శ్రావణ్ కుమార్ RTVతో మాట్లాడుతూ.. కవిత ఆ లేఖ రాసిఉండదని అన్నారు. BRSని అస్థిర పరచాలనే ఉద్దేశ్యంతోనే రేవంత్ రెడ్డి క్రియేట్ చేశారని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో సీఎం మార్పు జరుగబోతున్నట్లు బీజేపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్వీఎస్ఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నట్లు జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారంటూ చెప్పుకొచ్చారు.
అక్రమనిర్మాణాలు కూల్చడంలో వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సీఎం.. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో హైదరాబాద్ పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు చేసిందన్నారు. చెరువులు ఆక్రమిస్తే ఎంతటివారినైనా హైడ్రా ఉపేక్షించదన్నారు.