OLA, UBERకు చెక్.. కేంద్రం నుంచి కొత్త యాప్.. అమిత్ షా సంచలన ప్రకటన!
రైడ్ హైయిరింగ్ కంపెనీల దోపిడీకి అడ్డుకట్టవేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకార టాక్సీ ప్లాట్ ఫారమ్ తీసుకురానుంది. మరో కొన్ని నెలల్లో ఈ సర్వీసును ప్రారంభింస్తామని అమిత్ షా పార్లమెంట్లో ప్రకటించారు. వాహనదారులు ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు.