Droupadi Murmu : నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి
పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ దియోరావ్ నికమ్, కేరళకు చెందిన విద్యావేత్త, సోషల్ వర్కర్ సి.సదానందన్ మాస్టర్, మాజీ విదేశాంగ సెక్రటరీ హర్షవర్ధన్ శింగ్లా, చరిత్రకారిణి మీనాక్షి జైన్ ను నామినేట్ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది