Rajysabha: 12 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు
12 రాజ్యస్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. సెప్టెంబర్ 3న తెలంగాణతో 9 రాష్ట్రాల్లో 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
12 రాజ్యస్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. సెప్టెంబర్ 3న తెలంగాణతో 9 రాష్ట్రాల్లో 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈరోజు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఎంపీల ఎంపిక జరగనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 తరువాత ఓట్ల కౌంటింగ్ మొదలు అవుతుంది. ఇందులో 12 రాష్ట్రాల ఎంపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ అంటే 41 ఏళ్లకు ఇప్పుడు ఆ పార్టీకి రాజ్యసభలో సభ్యత్వం లేకుండా పోతోంది. రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న 3 స్థానాల్లో పోటీచేయడానికి తగినంత బలం లేకపోవడంతో టీడీపీ దూరంగా ఉండిపోతోంది.
వైసీపీ అధిష్టానం రాజ్యసభ్యులను ఖరారు చేసింది. మొత్తం ముగ్గురు కొత్త అభ్యర్థులను రాజ్యసభకు పంపాలని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైవీ సుబ్బారావు రెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి పేర్లను సీఎం జగన్ ఫైనల్ చేసినట్లు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారా? యూపీ నుంచి బీజేపీ ఆయన్ను రాజ్యసభకు పంపుతుందా? అసలు ఏపీలో బీజేపీ స్ట్రాటజీ ఏంటి? ప్రస్తుతం తెలుగునాట ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇంతకి ఇందులో నిజమెంత? దీనిపై మరింత సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
రణబీర్ కపూర్ -రష్మిక కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ ఈ సినిమా మీద చాలా ట్రోలింగ్ కూడా నడుస్తోంది. మరోవైపు యానిమల్ సినిమా రాజ్యసభలో కూడా రచ్చ చేసింది. సమాజానికి పట్టు యానిమల్ అని కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ అన్నారు.
నాల్గవ రోజు పార్లమెంట్ సెషన్స్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు మీద చర్చ జరుగుతోంది. దీని మీద తెలుగు ఎంపీలు మాట్లాడారు. బిల్లుకు అందరూ మద్దుతునివ్వడంతో పాటూ దాని మీద తమకున్న అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
కొత్త పార్లమెంట్ లో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాలు ఈరోజు నుంచే మొదలవుతున్నాయి. ఐదు రోజులపాటూ ఈ సమావేశాలు జరగుతాయి. ఈరోజుకి పాత బిల్డింగ్ లోనే భేటీ జరుగుతుంది. రేపు వినాయకచవితి సందర్భంగా కొత్త పార్లమెంటుకు ఉభయ సభలూ మారతాయి.
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మొదటిరోజు పాత భవనంలో చర్చ మొదలవ్వగా రెండవరోజు 19 నుంచి కొత్త పార్లమెంటు భవనంలో సమావేవాలు జరుగుతాయి. ఈ సెషన్స్ లో రాజ్యసభలో మూడు , లోక్ సభలో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం అజెండాను విడుదల చేసింది.