కొడుకు చేసిన పనికి తల్లి కిడ్నాప్... ! | Mother Kidnap Incident At Vemulawada | RTV
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు కావడంతో స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. దీంతో స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోందని ఆలయాధికారులు తెలిపారు.
ఈ మధ్య గురుకుల పాఠశాలలో వరుస పెట్టి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కరీంనగర్లో తిరుమలేశ్వరి ఘటన మరువకముందే.. నాగర్కర్నూల్లో మరొక ఘటన చోటుచేసుకుంది. అయితే ఏపీలో నిన్న వాలంటీర్ ఆధార్ కార్డు నెంబర్ పేరుతో మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారం చేసిన ఘటన తెలిసిందే. తాజాగా ఎలక్ట్రికల్ పని కోసం వెళ్లి ఓ యువకుడు బాలికకు వల వేశాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జనం తరలింపుపై నాయకులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ అది నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సిరిసిల్లకు రానున్నారు. మూడోసారి కేసీఆర్ జిల్లాకు రానున్న సందర్భంగా భారీ ఏర్పాట్లను చేశారు.
సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. అక్కడ ప్రభుత్వం ఇటీవల నిర్మించిన మెడికల్ కాలేజీని ప్రారంభించారు.