CM Revanth Reddy to Delhi: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కొత్త మంత్రులకు శాఖల అప్పుడే..!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం 10గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత కొత్త మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకుల గురించి పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు.