Kumbh Mela: మరో తొమ్మిదే రోజులే ఉన్నా..ఏ మాత్రం తగ్గని జనం...రైల్వేశాఖ అలర్ట్!
ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న కుంభమేళా మరో 9 రోజులు మాత్రమే జరగనున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇప్పటి వరకు భక్తులు మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. వారాంతం కావడంతో భక్తుల రద్దీ నిన్నటి వరకు విపరీతంగా కొనసాగింది.