Special Trains: చేతులు కాలాక ఆకులు..తొక్కిసలాట తర్వాత రైల్వేశాఖ కీలక నిర్ణయం
కుంభమేళా రైళ్ళ కోసం జనం ఎగబడ్డంతో ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాగ్ రాజ్ కు మరో నాలుగు స్పెషల్ ట్రైన్స్ ను వేసింది.