Rahul Gandhi: 22 మంది పిల్లలను దత్తత తీసుకున్న రాహుల్ గాంధీ.. వాళ్లు ఎవరో తెలుసా?
భారత్-పాక్ కాల్పుల సమయంలో జమ్మూకశ్మీర్లోని పూంచ్లో 22 మంది పిల్లల తల్లిదండ్రులు మృతి చెందారు. అనాథులుగా మారిన 22 మంది పిల్లలను రాహుల్ గాంధీ దత్తత తీసుకున్నారు. వీరి గ్రాడ్యూయేషన్ వరకు పూర్తి బాధ్యత రాహుల్ గాంధీ తీసుకున్నట్లు తెలుస్తోంది.