మహారాష్ట్రలో కీలకంగా మారనున్న AIMIM | Maharashtra, jharkhand Election Results Updates | RTV
యూపీలోని హత్రాస్ జిల్లాలో జరిగిన బోలే బాబా ఆధ్యాత్మిక ప్రసంగంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు.ఈ విషయాన్నికాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
పదేళ్ళ తర్వాత లోక్సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా కూర్చుంటున్నారు. ఇండియా కూటమి రాహుల్ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకొన్నారు. మొదటిసారి ఈ స్థానంలో ఎన్నికైన రాహుల్ గాంధీకి అసలు ఎలాంటి అధికారాలుంటాయి? ఆయన జీతం ఎంతో తెలుసా?
మా అకౌంట్స్ అన్నీ సీజ్ చేశారు. ఇప్పుడు నడిరోడ్డు మీద నిలబడ్డామని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ అకౌంట్లు సీజ్ చేయడంతో కనీసం రెండు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నామన్నారు.ఎన్నికల ప్రచారానికి రైల్లో కూడా వెళ్ళలేని పరిస్థితని వివరించారు.
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అన్ని పార్టీల నేతలూ పోటీకి సిద్ధమవుతున్నారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలా అని లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలూ తాము పోటీ చేసే స్థానాల కోసం కసరత్తులు మొదలుపెట్టారు.