Rahul Gandhi: ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ
ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరారు.
Pakistan: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..
మహారాష్ట్రలో 5 వేల మంది పాకిస్థానీయులు ఉన్నట్లు ఆ రాష్ట్ర మంత్రి యోగేశ్ కదమ్ తెలిపారు. వీళ్లలో వెయ్యి మంది స్వల్పకాలిక వీసాలు కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశం విడిచి వెళ్లిపోవాలని వాళ్లకి సూచించినట్లు పేర్కొన్నారు.
Rahul Gandhi: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్ గాంధీ
గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజకీయాల్లోకి కొత్త రావాలని.. అప్పుడే కొత్త ఆలోచనలు వచ్చి.. దేశం అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని తెలిపారు.హెచ్ఐసీసీలో కొనసాగుతున్న భారత్ సమ్మిట్లో ఆయన ఈ వ్యాఖ్యలు పాల్గొన్నారు.
National Herald Case: ఈడీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. సోనియా, రాహుల్ లకు భారీ ఊరట!
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతరులకు భారీ ఊరట లభించింది. వారికి నోటీసులు ఇవ్వాలని ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అందుకు కోర్టు నిరాకరించింది. కొత్త చట్ట నిబంధనల ప్రకారం విచారించకుండా ఛార్జిషీట్ తీసుకోలేమని స్పష్టం చేసింది.
Supreme Court : రిపీటైతే తీవ్ర చర్యలుంటాయ్.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్!
రాహుల్ గాంధీపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ జోడో యాత్రలో దివంగత సావర్కర్ ను 'బ్రిటిష్ ఏజెంట్'గా రాహుల్ అభివర్ణించారు. స్వాతంత్య్ర సమరయోధుల్ని అవమానిస్తే చూస్తూ ఉండబోమని, ఇది మళ్లీ రిపీటైతే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Baisaran Valley: బైసరన్ లోయపై అఖిలపక్ష భేటీలో కేంద్రం సంచలన వ్యాఖ్యలు!
పహల్గాంలోని బైసరన్ లోయ ఉగ్రదాడిపై అఖిలపక్ష భేటీలో భద్రతా వైఫల్యంపై తీవ్ర చర్చ జరిగింది. స్థానిక అధికారులు ముందుగా సమాచారం ఇవ్వలేదని కేంద్రం తెలిపింది. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుపనున్నట్లు వెల్లడించింది.
All-party Meeting: ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. కశ్మీర్లో రాహుల్ గాంధీ పర్యటన
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత గురువారం ఆల్ పార్టీ మీటింగ్ జరింగింది. కేంద్రం ఏ చర్యలు తీసుకున్నా పూర్తిగా మద్దతిస్తామని అన్నీ పార్టీలు తెలిపాయి. దాడిలో గాయపడ్డవారిని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ రేపు కశ్మీర్లో పర్యటించనున్నారు.
/rtv/media/media_files/2025/04/30/ij8rO3MT6fpxydggQSOy.jpg)
/rtv/media/media_files/2025/02/12/v5HIKPlmWBfBiS5KsJ4f.jpg)
/rtv/media/media_files/2025/04/26/3wrGFifn7wESWLXm8NV2.jpg)
/rtv/media/media_files/2025/04/26/9UbyQYwY7Cpq6FMaX2p0.jpg)
/rtv/media/media_files/2025/04/25/ADu1bH3dVuXsW8IZOhYo.jpg)
/rtv/media/media_files/2025/04/25/MdzEBywh5X0FbOGHsUGB.jpg)
/rtv/media/media_files/2025/04/25/IXU541Jjuw8p4K2CcMum.jpg)
/rtv/media/media_files/2025/04/24/IbDheFv0K0l83b2Zpsso.jpg)