Prithviraj Sukumaran: ఐటీ నోటీసులకు భయపడేది లేదు! పృథ్వీరాజ్ తల్లి స్ట్రాంగ్ రిప్లై
'ఎంపురాన్' డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ కి ఐటీ నోటీసులు జారీ చేయడంపై ఆయన తల్లి మల్లికా స్పందించారు. ''నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు.. ఎలాంటి విచారణకు భయపడేది లేదని'' తెలిపారు. 2022లో విడుదలైన సినిమాలపై ఆయన సంపాదించిన ఆదాయ వివరాలను కోరుతూ ఐటీ నోటీసులు పంపింది.