Janshakti Janata Dal: కొత్త పార్టీ పేరు ప్రకటించిన మాజీ సీఎం కొడుకు
బిహార్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. "జనశక్తి జనతా దళ్" పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు.