Trump Shock To NRI Money Transfer | NRIలకు బిగ్ షాక్ | NRO Account | US To Levy 5% Tax On Remittance
సుశిల్ జీ అనే ప్రముఖ జ్యోతిష్యుడు ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్లో ప్రభుత్వం పడిపోతుందని.. ప్రధాని మోదీ కూడా అధికారం నుంచి తప్పుకుంటారని అంచనా వేశారు.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..భారత ప్రధాని మోదీని మొదటి నుంచీ కాపీ కొడుతూ వస్తున్నారు. ఇప్పుడు వార్ ముగిసిన తర్వాత కూడా మోదీలాగే పాక్ ఆర్మీని కలిసి.. ట్యాంక్ మీద ఎక్కి మరీ డ్రామా చేశారు. తాను ఎప్పటికైనా పాక్ సైన్యం ధైర్యం గురించి పుస్తకం రాస్తానన్నారు.
పాకిస్తాన్ కు బలూచిస్తాన్ షాక్ ఇచ్చింది. తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కూడా సిద్ధం అవుతున్నామని...పార్లమెంటు, జాతీయ చిహ్నం ఫోటోలను షేర్ చేసింది.
ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దీనిపై పాకిస్తాన్ స్పందించింది. శాంతి కోసం అంతర్జాతీయ స్థాయిలో కృషి జరుగుతుంటే..భారత ప్రధాని చెసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయని పాక్ విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.
పంజాబ్లోని ఆదంపుర్ ఎయిర్బేస్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. సైనికులు చరిత్ర సృష్టించారంటూ కొనియాడారు. పాక్ అణుబాంబు హెచ్చరికలను భారత సైన్యం చిత్తు చేసిందన్నారు.
ప్రధాని మోదీ మంగళవారం పంజాబ్లోని ఆదంపుర్ ఎయిర్బేస్ను సందర్శించారు. ఆయన దిగిన ఫొటో వెనుక " శత్రు పైలట్లు ఎందుకు ప్రశాంతంగా నిద్రపోరు'' అని రాసి ఉంది. దీన్నిబట్టి ఆయన శత్రు దేశానికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది.