BRS కాంగ్రెస్ లో విలీనం.. | BJP Leader NV Subhash On KCR SIT Notices | Phone Tappng Case | RTV
SIT Notices : కేసీఆర్కు సిట్ నోటీసులు..రాష్ట్రంలో ఏం జరగబోతుంది?
రాజకీయ కాక రేపుతున్న ఫోన్ట్యాపింగ్ కేసులో పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ కేసులో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులిచ్చింది. ఈ కేసులో కేసీఆర్ను సిట్ విచారించనుంది. 65 ఏళ్లు పైబడడంతో ఆయన నివాసంలోనే కేసీఆర్ ను విచారించనున్నారు.
SIT Officers: కేసీఆర్ ఇంటికి చేరుకున్న సిట్ అధికారులు
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇవ్వడానికి నందినగర్లోని తన నివాసానికి సిట్ అధికారులు చేరుకున్నారు. అయితే శుక్రవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేయనున్నట్లు సమాచారం.
SIT Officials: కేసీఆర్కు బిగ్ షాక్.. నోటీసులు ఇవ్వనున్న సిట్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
BRS Santosh Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం..మాజీ ఎంపీ సంతోష్ కు నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లను విచారించిన సిట్ అధికారులు తాజాగా మాజీ ఎంపీ సంతోష్కు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆదేశించారు.
Harish Rao : ఫోన్ ట్యాపింగ్ కేసు.. హరీష్ రావుకు బిగ్షాక్.. అనుచరులకు నోటీసులు..!
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ను నిన్న సిట్ 7గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. త్వరలోనే హరీష్ రావుకు చెందిన ఆరుగురు ముఖ్య అనుచరులకు నోటీసులు జారీ చేయనున్నారు.
Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్..వందలాది మందితో...
బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటివద్ద హై టెన్షన్ నెలకొంది. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఉద్రిక్తత నెలకొంది. ఒకవైపు బీఆర్ఎస్ , మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన ఇంటి వద్ద హైడ్రమా కొనసాగుతోంది.
Phone-tapping : పక్క రాష్ట్రాల్లోని ఫోన్లూ ట్యాప్ చేయచ్చు..కానీ ఎట్లనో తెలుసా?
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ట్యాపింగ్ కేసు నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి కొత్త నిబంధనలను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసుకోవచ్చు.
/rtv/media/media_files/2026/02/04/fotojet-2026-02-04t072654-2026-02-04-07-27-19.jpg)
/rtv/media/media_files/2024/11/02/JYa2PpmIKzxivGzoBDzc.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/07/09/kcr-2025-07-09-13-28-04.jpg)
/rtv/media/media_files/2026/01/26/fotojet-12-2026-01-26-18-56-06.jpg)
/rtv/media/media_files/2025/02/16/URr4eiYxCtN9zGeCTVcx.jpg)
/rtv/media/media_files/2025/07/26/high-tension-at-padi-kaushik-reddy-house-2025-07-26-12-39-35.jpg)
/rtv/media/media_files/2025/06/17/htZTlrBCg19boqU6X6Of.jpg)